ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బతకాలంటే వైసీపీ మళ్లీ గెలవకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. విశాఖలో అక్రమాలకు భయపడి.. రాష్ట్రంలో ఉండలేమని అధికార ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MP MVV Satyanarayana) తన ఆఫీసును...
విశాఖపట్టణంలో సంచలనం రేపిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దుండగులు ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ఆడిటర్ జీవీని కిడ్నాప్ ఇవాళ ఉదయం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...