ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి పేదలను అవహేళన చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా...
కరోనా ప్రభావం దాదాపు 200 దేశాలకు తాకింది.. ఇక మన దేశంలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు.. ఈ సమయంలో చాలా మంది విదేశాల్లో చిక్కుకుపోయారు.... అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.....
అల వైకుంఠపురంలో ప్రిరిలీజ్ ఈ వెంట్ లో అల్లు అర్జున్ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.మా నాన్నకు పద్మశ్రీ వస్తే బాగుండునని కోరుకుంటాను. ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను.. మా నాన్నను సిఫారసు చేయండి అంటూ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...