టీ20 ప్రపంచకప్ లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం...
టీ20 వరల్డ్ కప్ 2021లో టీమ్ ఇండియాకు అంతగా కలిసి రాలేదు. టోర్నీలో తొలి 2 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో భారత కల చెదిరిపోయింది. న్యూజిలాండ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో టీమిండియా జాతకం మారిపోయింది....
అబుదాబి వేదికగా నేడు న్యూజిలాండ్తో తలపడనుంది అఫ్గానిస్థాన్. టోర్నీలో ముందుకెళ్లాలంటే ఇరు జట్లకు విజయం అవసరం. కాగా, టీమ్ఇండియా భవితవ్యం అఫ్గాన్ గెలుపుపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ గెలిచి తీరాలని...
టీ20 ప్రపంచకప్ 2021లో టీమ్ఇండియా ఫేవరెట్ జట్టు'..టోర్నీ ఆరంభానికి ముందు ప్రతి ఒక్కరి మనసులో మాట. 'ఈసారి ట్రోఫీ మనదే!' రెండు వార్మప్ మ్యాచ్లు గెలవగానే మాజీలు, అభిమానులు అన్న మాటలివి. 'ఒక్క...
టీ20 ప్రపంచకప్లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సెమీస్కు చేరే అవకాశం ఉంది. గతవారం దాయాది జట్టుతో జరిగిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...