ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇటీవలే టీడీపీ నేత లోకేశ్ ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు....
కుడిచేతి వాటం అయితే ఎడమచేతితో, ఎడమచేతి వాటం అయితే కుడిచేతితో తలుపులు తియ్యడంలాంటి పనులు చెయండని టీడీపీ నేత లోకేశ్ చెప్పారు.. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు...
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని...
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్ష నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది... అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన నాటినుంచి...
వైసీపీ సర్కార్ ప్రవేశ పెట్టిన నవరత్నాల సంగతి దేవుడెరుగు తాగడానికి నీళ్లు ఇస్తే అదే పదివేలు మహాప్రభో అని రాష్ట్ర ప్రజలు అంటున్నారని టీడీపీ నేత లోకేశ్ అన్నారు... ఈమేరకు ఆయన ట్వీట్...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ అభినందనలు తెలిపారు... ఎన్టీఆర్ ట్రస్ట్ కు సహాయం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపిపారు... అభినందనలు తెలుపుతూ...
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతు ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఈ సమయంలో తనపై చాలా రోజులుగా అసత్య ప్రచారాలు చేశారని అంతా లోకేష్ వెనుక ఉన్న...
40 రోజుల పాటు జై అమరావతి ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున టీడీపీ నాయకుడు రంగిశెట్టి వెంకటేశ్వరరావు పోరాడి గుండెపోటుతో ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే... ఆయన మృతిపై టీడీపీ నేత లోకేశ్...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు... కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు మండలిని దుర్వినియోగం చేశారని ఆయన...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...