వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటగా మారబోతోంది అంటున్నారు నాయకులు..ఈసారి ఎలాగైనా ఎంపీ సెగ్మెంట్ వైసీపీ గెలవడం పక్కా అంటున్నారు నాయకులు.. ముఖ్యంగా ఐదు సంత్సరాలుగా ఇక్కడ వైసీపీ కేడర్ బలంగా ఉంది...
తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఈ ఎన్నికలు గట్టి పోటీ అనే చెప్పాలి ..ముఖ్యంగా జనసేన మూడవ పార్టీగా ఉంది ..కొన్ని సెగ్మెంట్లలో ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేది జనసేన పోటీతో తెలుస్తోంది.. ముఖ్యంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...