దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, దాదాపు 45 రోజులుగా లాక్ డౌన్ లో ఉంది దేశం.. ఈ సమయంలో వ్యాపారాలు ఉద్యోగాలు ఎవరూ చేసుకోవడానికి లేదు, అయితే వివాహాలు కూడా...
మనిషికి కిడ్నీలు ఎంత ముఖ్యమో తెలిసిందే ...ఒక కిడ్నీ చెడిపోతే కొంత కాలం రెండో కిడ్నీతో బతకచ్చు కాని రెండు కిడ్నీలు చెడిపోతే అనారోగ్యపాలవుతాం, అయితే ఇప్పటి వరకూ వినని...
ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా తన 27 వ సినిమా రెడీ చేసుకుంటున్నారు, ఇప్పటికే ఎవరితో ఆయన సినిమా చేస్తారు అని అనేక డౌట్లు ఉండేవి, అయితే సరిలేరు నీకెవ్వరు తర్వాత తదుపరి...
సునీల్ చేసే కామెడీ అంటే తెలుగు వారు అందరికి ఇష్టమే, ఆయన చేసిన కామెడీ సినిమాలు కమెడియన్ గా ఆయనని అగ్రస్ధానంలో నిలబెట్టాయి, ఇక ఆయన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా...
ఏపీలో మద్యం షాపుల ముందు తొలిరోజు బారులు తీరారు జనం , తర్వాత ఏకంగా 75 శాతం ధరలు పెంచడంతో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, మొన్నటి క్యూ లు కనిపించలేదు అనే...
ఇటీవల బిగ్ బాస్ రన్నర్ గా నిలిచి జస్ట్ టైటిల్ మిస్ చేసుకుంది ప్రముఖ యాంకర్ శ్రీముఖి, అయితే తాజాగా ఆమె మళ్లీ తన షోలతో బుల్లితెరలో బిజీ బిజీగా ఉంది, పలు...
ఈ వైరస్ తో ప్రపంచంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, దాదాపు 36 లక్షల మందికి వైరస్ సోకింది, ఇక విదేశాలలో కూడా చాలా మంది చిక్కుకుపోయారు, ముఖ్యంగా వలస కూలీలను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...