హలీం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, అయితే రంజాన్ మాసంలో ఈ హలీం ఎక్కువగా తయారు చేస్తారు, ఈ సమయంలో అందరూ ఇష్టంగా హలీం తింటారు. మరి ఈ ఏడాది ఈ...
అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరో శుభవార్త చెప్పింది.. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలను ఎత్తెస్తున్నట్లు ప్రకటించింది...
కరోనా వైరస్...
ఏపీలో ఉన్న 13 జిల్లాలో కరోనా ప్రభావం కేవలం 11 జిల్లాల్లో ఉంది.. మిగిలిన రెండు జిల్లాల్లో చాలా తక్కువగానే ఉంది.. అయితే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అసలు ఒక్క కేసు కూడా...
మన దేశంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది, ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా బంద్ చేశారు విమానాలు రైళ్లు బస్సులు ఆటోలు వ్యానులు ఇలా ప్రజలను తీసుకువెళ్లే ...
అసలే కరోనా సమయం చేతిలో ఉన్న నగదుతోనేచాలా మంది కొన్ని సరుకులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు, ఈ సమయంలో బ్యాంకు ఖాతాల్లో ఉన్న పూర్తి నగదు తీసుకుంటున్నారు.. ఏటీ ఎం నుంచి మినిమం...
దేశ వ్యాప్తంగా ఉన్న ఫోన్ పే వినియోగ దారులకు ఆ సంస్థ మరో శుభవార్త చెప్పింది... మన దేశంలో కరోన మహమ్మారి రోజు రోజుకు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం...
తెలంగాణలో వైరస్ కేసులు పెరుగుతున్నాయి కాని కేవలం హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి, అయితే కొన్ని జిల్లాలు మాత్రం కేసుల విషయంలో సేఫ్ జోన్ లో ఉన్నాయి అని చెప్పవచ్చు.....
కరోనా సమయంలో దేశంలో మొత్తం లాక్ డౌన్ విధించారు.. ఇప్పుడు నిన్నటితో ముగిసిన లాక్ డౌన్ మే 3 వరకూ పొడిగించారు.. దీంతో ఎక్కడ రవాణా అక్కడ స్ధంభించిపోయింది, ముఖ్యంగా ప్రజారవాణా మాత్రం...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...