తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు రాబోతోంది... ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది... నటిగా దర్శకురాలిగా...
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.. మార్చి నెల చివరి నుంచి ఇక బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.మార్చి నుంచి రోడ్డెక్కని ఆంధ్రప్రదేశ్ సిటీ బస్సులు, తాజాగానేటి నుంచి...
రైల్వే ప్రయాణికులు దాదాపు ఆరు నెలలుగా దేశంలో అన్నీ రైలు సర్వీసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, అయితే ఈ కరోనా సమయంలో రైళ్లు నిలిపివేశారు, తాజాగా కొన్ని...
ఇటీవల పడవ ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి, తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలో 50మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విషాదం చోటు...
పండుగ సీజన్ వచ్చింది అంటే చాలు చాలా మంది టీవీలు ఫ్రిజ్ లు కొంటారు, అయితే కంపెనీలు భారీగా ఆఫర్లు ఇస్తాయి, అయితే ఈసారి సీన్ మారింది, కరోనా సమయంలో చాలా మంది...
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టాలని తీసుకువచ్చారు, అయితే చాలా మంది హైదరాబాద్ లో ఉండేవారు సొంత ఇళ్లు కట్టుకోవాలి అని భావిస్తారు, అలాంటి వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
75 చదరపు...
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం రాధేశ్యామ్ లో చేస్తున్నాడు ప్రభాస్ ఈ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ...
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ మార్చి నెల చివరి నుంచి రైలు సర్వీసులు నిలిచిపోయాయి, దాదాపు మూడు నెలల వరకూ రైళ్లు నడవలేదు, ఈ సమయంలో ఢిల్లీ నుంచి 30 స్పెషల్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...