దేశ వ్యాప్తంగా నిర్భయ నిందితులను ఉరి తీయాలని అందరూ డిమాండ్ చేశారు. చివరకు వీరికి పాటియాలా కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేసింది.. జనవరి 22న నిర్భయ కేసులో నిందితులకి ఉరిశిక్ష పడనుంది....
నిర్భయదోషులని ఉరితీసే వ్యక్తి పేరు పవన్ జల్లాద్, ఈ తలారి గురించి ఇప్పుడు మన దేశంలో అందరూ చర్చించుకుంటున్నారు.. తలారీ పవన్ జల్లాద్ వయసు 57 సంవత్సరాలు...తండ్రి, తాత, ముత్తాతలు కూడా జైళ్లలో...
నిర్భయా కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది...నలుగురిలో ఒకరు అయిన వినేష్ శర్మ సుప్రీం కోర్టులో క్యూ రెటివ్ పిటీషన్ దాఖలు చేశాడు... పాఠ్యాల హౌస్ కోర్టు డెత్ వారెంట్ ను...
నిర్భయ కేసులో అత్యాచారానికి పాల్పడిన దోషులకు జనవరి 22వ తారీఖున ఉరిశిక్ష అమలు చేయనున్నారు. అయితే దీనికి ఇక మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆరోజు ఉదయం వీరు నలుగురికి...
అమ్మాయిలపై అమానుషాలు ఎక్కడా ఆగడం లేదు, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మార్పు రావడం లేదు..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి...
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్షను నిరాకరించిన విషయం తెలిసిందే, ఏకంగా ఆమెపై జరిగిన దారుణానికి చట్టాన్నే తీసుకువచ్చారు.. కాని ఆమె కేసులో...
నిర్భయ తల్లి తన కూతురుకి న్యాయం చేయాలి అని కోరుతోంది.. ఏడేళ్లుగా ఆ నిందితులు జైల్లో ఉన్నారు వారికి ఉరిశిక్ష పడాలి అని కోరుకుంటోంది ఆమె. అయితే ఈ నెలలో కచ్చితంగా వారికి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...