మొత్తానికి రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తోంది, ఈ సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ అమలు అవుతుంది, అంతేకాదు వచ్చే నెల జూన్ 1...
తెలంగాణలో అన్నీ ప్రాంతాల్లో బస్సులు రోడ్లపైకి వచ్చాయి, హైదరాబాద్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలో బస్సులు తిరగడానికి లేదు, ఇక నగరంలో కేసులు తీవ్రత ఉంది. అందుకే ఇక్కడ సిటీ బస్సులకి కూడా...
కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా తెలంగాణలో కూడా కొన్నింటికి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్, లాక్ డౌన్ ఈ నెల 31 వరకూ కొనసాగుతుంది అని తెలిపారు..రాత్రి వేళ 7గం. నుంచి ఉదయం...
మనిషి ఏదైనా తట్టుకుంటాడు కానీ నోటి దుర్వాసన మాత్రం తట్టుకోలేడు.. మన నోటి వాసన మనకు తెలియదు..అవతలి వ్యక్తికి తెలుస్తుంది... ఆపీసులో మాట్లాడేటప్పుడు ముఖం చిందించినప్పుడు హావ భావాలు మార్చినప్పుడు మన అర్థం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త రకం పాలిటిక్స్ చేయాలా అంటే అవుననే అంటున్నారు వైసీపీ శ్రేణులు... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ...
ఆదమరిస్తే పెను ప్రమాదం జరిగేది... కాస్త ఏదో ఆలోచనలో ఉన్నా పెను ప్రమాధమే సంభవించేది,
క్వీన్స్లాండ్కు చెందిన మైకేల్ ఇంట్లో సింక్ దగ్గర తన వంట పాత్రలు కడుతున్నాడు.. ట్యాప్ ఆన్...
కరోనా వైరస్ ఇప్పుడు అందరిని భయపెడుతుంది... ఎక్కడో చైనాలోని ఊహాన్ లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి అందరిని సమానంగా చూస్తోంది... అపార్ట్ మెంట్ లో లగ్జరీగా జీవిస్తున్న వారిని నెలమీద అడుక్కునే...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన...
ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై...