సాధారణంగా మహిళలు వంటల్లో పసుపు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుంది. పసుపు పరిమితంగా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే...
తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున అకాలవర్షాలు, ఉరుములు మెరుపులు సంభవించాయి. ఈ అకాల వర్షాల కారణంగా వడ్లు కోసి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడవలసి వచ్చింది....
ఈ మధ్యకాలంలో చాలామంది పనిభారం, ఒత్తిడి కారణంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకొని...
ఆడవాళ్ళు అందంగా ఉండాలని ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా కళ్ళతో తమ అందాన్ని మరింత అధికం చేసుకోవచ్చని కాటుక పెట్టుకుంటూ ఉంటారు. ఎంత చిన్న కళ్ళైనా కాటుకతో అలంకరిస్తే పెద్దవిగా, అందంగా కనిపించడం...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి జనాలపై విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20...
తెలంగాణాలో భానుడు భగ భగ మండుతున్నాడు. ఎండల దాటికి జనాలు బయటకు వెళ్ళడానికే జంకుతున్నారు. పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో ఎండలు దంచితే...
మన దేశంలో జాతీయ బ్యాంకుల్లో అతి పెద్ద బ్యాంకు ఎస్ బీ ఐ అనేది తెలిసిందే... ఖాతాదారులకు నిత్యం కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడమే కాదు చాలా వరకూ వడ్డీ తక్కువకు రుణాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...