సాధారణంగా మహిళలు వంటల్లో పసుపు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుంది. పసుపు పరిమితంగా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే...
తెలంగాణాలో కొన్ని ప్రాంతాల్లో నేడు తెల్లవారుజామున అకాలవర్షాలు, ఉరుములు మెరుపులు సంభవించాయి. ఈ అకాల వర్షాల కారణంగా వడ్లు కోసి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర నష్టం చవిచూడవలసి వచ్చింది....
ఈ మధ్యకాలంలో చాలామంది పనిభారం, ఒత్తిడి కారణంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మనం రోజు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసుకొని...
ఆడవాళ్ళు అందంగా ఉండాలని ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా కళ్ళతో తమ అందాన్ని మరింత అధికం చేసుకోవచ్చని కాటుక పెట్టుకుంటూ ఉంటారు. ఎంత చిన్న కళ్ళైనా కాటుకతో అలంకరిస్తే పెద్దవిగా, అందంగా కనిపించడం...
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఓ ఆట ఆడించింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి జనాలపై విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20...
తెలంగాణాలో భానుడు భగ భగ మండుతున్నాడు. ఎండల దాటికి జనాలు బయటకు వెళ్ళడానికే జంకుతున్నారు. పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇప్పుడు ఈ రేంజ్ లో ఎండలు దంచితే...
మన దేశంలో జాతీయ బ్యాంకుల్లో అతి పెద్ద బ్యాంకు ఎస్ బీ ఐ అనేది తెలిసిందే... ఖాతాదారులకు నిత్యం కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడమే కాదు చాలా వరకూ వడ్డీ తక్కువకు రుణాలు...
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square OTT)' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. మార్చి 29న థియేటర్లలో...
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం...
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...