ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసే పనిలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి అద్భుతమైన కొత్త ఆఫర్ ను ప్రకటించారు పోలీసులు. ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజులలోపు క్లియర్...
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ప్రజలను ఆనందపరుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలను కొంత ఆదుకున్నాడు. తాజాగా...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల కోసం ఎన్నో వినూత్నమైన స్కీమ్ లను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను మనకు పరిచయం చేసింది. ప్రస్తుతం యాన్యుటీ డిపాజిట్ అనే కొత్త స్కీమ్...
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆఫర్లు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాటలో ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. తాజాగా...
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సజ్జనార్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తనదైన నిర్ణయాలతో లాభాల దిశగా నడిపేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు మెరుగైన...
టాటా సన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా నూతన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టలేనని టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీ తెలిపారు. తన నియామకంపై భారత్లో కొన్ని వర్గాల...
మీరు ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారా..? అయినప్పటికీ అవ్వలేదా..? చాలా మంది సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటూ వుంటారు. అలా అనుకునే వాళ్లందరికీ ఇది గుడ్ న్యూస్. ఒక బ్యాంక్...
తిరుమలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...