ఇంట్లో నుంచి బయటకు రావద్దురా అంటే ఎవరూ వినిపించుకోవడం లేదు.. ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లో ఉండాలి అని చెబుతున్నారు, ఇది మన దేశంలోనే కాదు అన్నీ దేశాల్లోను ఇదే...
మన దేశంలో అమ్మాయిలకు రక్షణ కరువు అవుతోంది ....ఒంటరిగా అమ్మాయి వెళ్లాలి అంటేనే నేడు అమ్మాయిలు భయపడిపోతున్నారు...సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది కరువైపోతుంది...ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై దారుణాలకు దిగుతున్నారు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...