ఇంట్లో నుంచి బయటకు రావద్దురా అంటే ఎవరూ వినిపించుకోవడం లేదు.. ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లో ఉండాలి అని చెబుతున్నారు, ఇది మన దేశంలోనే కాదు అన్నీ దేశాల్లోను ఇదే...
మన దేశంలో అమ్మాయిలకు రక్షణ కరువు అవుతోంది ....ఒంటరిగా అమ్మాయి వెళ్లాలి అంటేనే నేడు అమ్మాయిలు భయపడిపోతున్నారు...సమాజంలో ఆడపిల్లకి రక్షణ అనేది కరువైపోతుంది...ప్రతి రోజు ఎక్కడో ఒక చోట అమ్మాయిలపై దారుణాలకు దిగుతున్నారు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...