జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు... వారందరితో పవన్ టెలికాన్ఫురెన్స్ నిర్వహించనున్నారు... ఇటీవలే కోర్టు రాజధాని తరలింపు పై అన్ని పార్టీల అభిప్రాయాన్ని తెలపాలని కోరింది......
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...