ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి...
ఎన్నికల ముందు జనసేన(Janasena) పార్టీకి భారీ ఊరట లభించింది. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టు(Ap Highcourt) కొట్టేసింది....
సైకో జగన్ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్(Pawan Kalyan) తోడయ్యారని.. తనకు అనుభవం ఉంటే పవన్కు పవర్...
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటిని పవన్ అద్దెకు తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన తిరిగి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన ద్వారా...
అవనిగడ్డ జనసేన(Janasena) అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పోటీ చేయనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. "అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...