మొబైల్ ఫోన్ కి రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది.మనలో చాలా మంది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ ని దిండు కింద పెట్టుకొని నిద్ర పోతూ ఉంటారు.అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో...
ప్రస్తుతం స్మార్ట్ వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. యువకులు, చిన్నారుల నుంచి మొదలు పెదవాళ్ల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి...
బండి తీసుకొని బయటికి రావడమే ఆలస్యం. ఏ సందులో నిలబడి ట్రాఫిక్ పోలీసులు ఏ రకంగా ఫైన్లు వేస్తారోననే గుబులు ప్రతి వాహనదారుడికీ ఉంటుంది. చాలా సార్లు చిన్న చిన్న కారణాలకు కూడా...
ఫోన్ లో స్టోరేజ్ నిండిందనే మెసేజ్ కనిపించగానే వెంటనే అవసరంలేని ఫైల్స్ను డిలీట్ చేస్తాం. అయినా కూడా స్టోరేజ్ ఫుల్ అనే చూపిస్తుంది. ఫైల్స్ డిలీట్ చేసినా ఎందుకు అలా చూపిస్తుంది? కొన్నిసార్లు...
తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు మొత్తం 13 మంది దుర్మరణం చెందారు.
భారత్లో...
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బుందులు పడుతున్నారు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు, ఫోన్లు చూడటం వల్ల అనేక మంది కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...