సీఎం కేసీఆర్ ఒక్కోసారి ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన చర్యలు అలాగే ఉంటాయి, తాజాగా ఆయన ఈ లాక్ డౌన్ వేళ ప్రజలు అందరికి మీడియా ముఖంగా పలు విషయాలు తెలియచేస్తున్నారు....
అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది... అగ్రరాజ్యమే కరోనాలో అగ్రభాగాన ఉంది, ఎక్కువ కేసులు అక్కడే నమోదు అయ్యాయి, అయితే అక్కడ అధ్యక్షుడు ట్రంప్ ఇకనైనా అమెరికాని లాక్ డౌన్ చేయాలి...
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశంలో కూడా విజృంభిస్తోంది.... రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి... దీంతో కేంద్ర ప్రభుత్వం రేపు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది...
రేపు ఉదయం...
భర్త ప్రవర్తన నెల రోజులుగా మారింది,..దీంతో భర్తపై ఎంతో అనుమానం పెంచుకుంది... భర్త రోజూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని అనుకునేది.. చివరికి రాత్రి పడుకున్న సమయంలో అతని ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్...
రిలయన్స్ జియో సంస్థ 2020కి న్యూయర్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది... ఈ ఆఫర్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని నిర్ణయింది... న్యూ ఇయర్ కానుకగా జియో స్మార్ట్ ఫోన్ జియో ఫోన్...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ మాట అంటే ఆయన పార్టీ ఎమ్మెల్యే మరో మాట అంటున్నారు.. పార్టీకి దిక్కుగా భావిస్తున్న ఎమ్మెల్యే జగన్ పై ప్రశంసలు కురిపించడం మాత్రం జనసేన సైనికులు...
దిశపై క్రూర మృగాలు చేసిన అకృత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసు విచారణ చేస్తున్నారు పోలీసులు
ఈరోజు తెల్లవారు జామున సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు పోలీసులు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...