మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధులు ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు... ఇటీవలే దిశా నింధితులను ఎన్ కౌంటర్ చేసినా నిర్భయా దోషులను ఉరి తీసినా కూడా...
ఆదిరెడ్డి భవానీ గత ఏడాది ఎన్నికలకు ముందు ఈపేరు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా అరంగేట్రం చేశాక దివంగత శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజరపు ఎర్రన్నాయుడి కుమార్తె...
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాయం అవుతుందని నారా లోకేశ్ ఆరోపించారు... 70 మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్న తరువాత కూడా ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇసుక దాహం తగ్గలేదని...
లాక్ డౌన్ 4 ఇక రేపటితో ముగుస్తుంది ఈ సమయంలో కేంద్రం మరి లాక్ డౌన్ 5 అమలు చేస్తుందా లేదా ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక సినిమా హల్స్...
దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరిగింది, రోజుకి ఆరువేల కేసులు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా ముంబైలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది, లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు తగ్గడం లేదు,...
సినిమా పరిశ్రమలో మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది, టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటాను అని...
రాజధాని విభజన బిల్లు ఇంకా పెండింగ్ లో ఉంది... శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ఛైర్మన్ ప్రకటించి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది... అయితే ఇంతవరకూ దీనిపై సెలక్ట్ కమిటీయే ఏర్పాటు...
ఈ వైరస్ పుట్టింది చైనాలో అక్కడ నుంచి అన్నీ దేశాలకు పాకేసింది, అయితే ఈ వైరస్ ఇంత దారుణంగా విజృంభించడంతో ఇప్పుడు అందరూ దీని వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచనలో ఉన్నారు,
ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...