ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు తిరగనున్నాయి, ఇప్పటికే రెండు నెలలుగా ఈ విమానయాన సంస్ధలు చాలా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోయాయి, ఒక్క విమానం కూడా తిరగకపోవడంతో ఎలాంటి ఆదాయం లేదు, ఇక...
మొత్తానికి రెండు నెలల లాక్ డౌన్ తర్వాత కేంద్రం కొన్ని సడలింపులు ఇస్తోంది, ఈ సమయంలో మే 31 వరకూ లాక్ డౌన్ అమలు అవుతుంది, అంతేకాదు వచ్చే నెల జూన్ 1...
ఛార్మి టాలీవుడ్ లో అందమైన హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అందరు అగ్రహీరోలతో ఆమె సినిమాల్లో నటించారు, అయితే కొన్ని ఏళ్లుగా ఆమె సినిమాల్లో నటించడం లేదు, ఇక టాలీవుడ్ లో ఆమె...
అత్యంత దారుణం దుర్మార్గమైన ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో జరిగింది, ఓ వ్యక్తి తన గోనె సంచిని బోరింగ్ పంపు దగ్గర కడుగుతున్నాడు, అప్పటికే నీరు పట్టుకున్న ఇద్దరు మహిళల...
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారిపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి... దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, నిర్భయ దోషులను ఉరి తీసినా...
ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే మరో వైపు రాజకీయాలు వెడెక్కుతున్నాయి అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష టీడీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే టీడీపీ నేతలు అధికార నాయకులపై విమర్శలు చేస్తున్నారు... తాజాగా...
కరోనా వైరస్ ఇప్పుడు అందరిని భయపెడుతుంది... ఎక్కడో చైనాలోని ఊహాన్ లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి అందరిని సమానంగా చూస్తోంది... అపార్ట్ మెంట్ లో లగ్జరీగా జీవిస్తున్న వారిని నెలమీద అడుక్కునే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...