Manipur Violence | మణిపూర్ అల్లర్లు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై దేశ...
బెంగళూరు వేదికగా విపక్షాల భేటీ రోజు కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 25 కీలక పార్టీలు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం అయ్యాయి. ఈ...
దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందని ప్రశంసించారు. తెలంగాణలో కనెక్టివిటీ...
హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భద్రకాళి అమ్మవారి మహత్యానికి, సమసక్క సారలమ్మ పౌరుషానికి..రాణిరుద్రమ పరాక్రమానికి...
ఏపీ సీఎం జగన్(CM Jagan) కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని జనపథ్-1 నివాసానికి ఆయన చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit...
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్(Modi Telangana Tour) ఖరారైంది. జూలై 8న వరంగల్లో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని టూర్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటన సందర్భంగా కాజీపేట...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...