అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను(Biparjoy Cyclone) తీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను గుజరాత్లోని కచ్ జిల్లా జఖౌపోర్టు వద్ద తీరాన్ని తాకనుంది. దీంతో ఆ రాష్ట్రంలో భారీ...
భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి...
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత...
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు...
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA Paul) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్పై(Ashwini Vaishnaw) తీవ్ర విమర్శలు...
పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు...
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరగు...
మహిళా రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల(Women...
వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందించారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ(YCP)...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...