G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్...
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రధాన మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో తెలపాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు...
సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్-1(Aditya L1) నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న...
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) శుభవార్త అందించారు. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 104వ మన్కీబాత్లో మాట్లాడిన మోదీ.. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు,...
ప్రధాని మోదీ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజుల్లో మోదీ ధరించే తలపాగాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. 2014 నుంచి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై లోక్సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ రాష్ట్రంలో భారతమాత హత్య జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
Lok Sabha | ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణం(No Confidence Motion)పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. సభలో విపక్షాల...
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల కూటమిని ‘ఇండియా’అని కాకుండా ‘గమాండియా (అహంకారం)’అని పిలవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే విపక్షాలు తమ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...