తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) పై ఐటి శాఖ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాల్గొన్నారు. అలంద్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన బీజేపీ పై మండిపడ్డారు. పప్పు పంటలకు పేరుగాంచిన ఈ నియోజకవర్గం.. స్థానిక...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తనను నింధించిన...
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్(Veldi Hariprasad)ను ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రశంసించారు. చేనేత మగ్గంపై పలు ఆవిష్కరణలు చేయడంతో పాటు జీ20 లోగోని...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) ఈనెల 24, 25 తేదీల్లో కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని పర్యటనకు ముందే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని కేరళకు వస్తే ఆత్మాహుతి...
సిద్దిపేట జిల్లా రాఘవపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమేళనంలో మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. ఇంత ఉత్సాహం చూస్తుంటే నాకు...
ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు...
ప్రధాని మోడీపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...