ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని మోదీ(PM Modi) సంచలన ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభ(Madiga Vishwarupa Mahasabha)లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం...
మహిళలపై బిహార్ సీఎం నితీశ్కుమార్(Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాల అహంకార కూటమిలోని కీలక...
తెలంగాణ పర్యటనకు వచ్చిన పీఎం నరేంద్ర మోడీ(PM Modi) మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో...
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అతని హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల...
సౌదీ యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ తో భారత ప్రధాని మోదీ(PM Modi) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల అధినేతలు...
ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన G20 Summit ముగిసింది. పలు దేశాల అధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి....
G20 Summit కు సర్వం సిద్ధమైంది. అగ్ర దేశాధినేతలు భారత్ కు చేరుకుంటున్నారు. శిఖరాగ్ర సదస్సుకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ కి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం. అయితే ఈ సదస్సు వేదికగా భారత్...
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రధాన మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో తెలపాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...