పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న...
ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఆదిపురుష్, సలార్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సందీప్...
పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధేశ్యామ్ పూర్తి చేయగా..ఆదుపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆ తరువాత సందీప్ తో స్పిరిట్ సినిమా...
పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మరో భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య...
జక్కన్న తీసిన బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ప్రస్తుతం ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే అది ఏ లెవల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు....
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్' విడుదలపైనా...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “రాధేశ్యామ్”. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...