Tag:pragathi bhavan

ప్రగతి భవన్ ముట్టడిస్తం : సీరియస్ వార్నింగ్

రైతుల‌పై కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌... వ‌రిధాన్యం కొనుగోలులో రైతుల‌కు రూ. 600 కోట్ల బ‌కాయిలు రైతుల ప‌ట్ల టీఆర్ఎస్ స‌ర్కార్ చిన్న‌చూపు చూస్తుంది క‌మీష‌న్లు వ‌చ్చే వాటికే బిల్లులు మంజూరు చేస్తున్నారు నాట్లు వేసే స‌మ‌యం దగ్గ‌ర‌ప‌డ్డ రైతుల‌కు...

నూనూగు మీసాల వయసులో వచ్చి : ఎల్ రమణకు టిడిపి కార్యకర్త వీడ్కోలు ఇలా..

//...వీడ్కోలు...// నూనూగు మీసాల యువకుడిగా, కాలేజి విద్యార్థిగా, అన్నగారి పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసిన మీరు, కార్యకర్త స్థాయి నుండి జిల్లా బాద్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అతిసామాన్య చేనేత...

మళ్లీ మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్ : ఐశ్వర్య రెడ్డి కుటుంబానికి సాయం

పేదరికాన్ని జయించి ఢిల్లీలోని ప్రముఖ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతు, సివిల్స్ కు సన్నద్ధం అవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్ డౌన్ కాలంలో హాస్టల్ ఫీజులు చెల్లించలేక గత నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్న...

మాకూ మెడికల్ కాలేజీ కావాలె : కేసిఆర్ కోరిన సబితమ్మ

వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారంనాడు రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల...

తప్పైందని కేసిఆర్ ముక్కు నేలకు రాయాలి

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో శనివారం జరిగిన దళిత ఆవేదన దీక్షలో శ్రవణ్ పాల్గొని మాట్లాడారు. నాడు...

మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం కేసిఆర్ సీరియస్ : ఇవీ ఆదేశాలు

దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

కాంగ్రెస్ ను ప్రగతి భవన్ లో తాకట్టు పెట్టేందుకే…

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై రఘునందన్ స్పందించారు. ఒక్క డబల్...

సంచలన నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

Latest news

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందారు....

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి.. మధుపర్లు ఊపిరి పీల్చుకునే లోపే ఆల్ టైమ్ హై కి...

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...