All Party MPs Meeting | ప్రజాభవన్లో అన్ని పార్టీల ఎంపీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న తెలంగాణ నిధులు, ప్రాజెక్ట్ల అంశాలపై...
ప్రజాభవన్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకాలేమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ్ సై(Governor Tamilisai) ప్రసంగం కొనసాగుతోంది. కాళోజీ కవితతో తెలుగులో గవర్నర్ స్పీచ్ ప్రారంభించారు. ప్రజలు తమ ఆకాంక్షలు ప్రతిబింబించేలా...
ప్రజా భవన్(Praja Bhavan) వద్ద గురువారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజా భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు...
ప్రజాభవన్(Praja Bhavan) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ప్రజా భవనాన్ని కేటాయించింది. ఇక నుంచి అది ఆయన అధికారిక నివాసం కానుంది....
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...