Praja Bhavan | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజాభవన్ కేటాయింపు

-

ప్రజాభవన్‌(Praja Bhavan) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ప్రజా భవనాన్ని కేటాయించింది. ఇక నుంచి అది ఆయన అధికారిక నివాసం కానుంది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ ఇక్కడి నుంచే కొనసాగించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోను విడుదల చేశారు. త్వరలోనే ఆయన కుటుంబంతో సహా ప్రజాభవన్‌కు వెళ్లనున్నారు.

- Advertisement -

కాగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతిభవన్(Pragathi Bhavan) ముందున్న ఇనుప కంచెలన అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌(Praja Bhavan)గా పేరు మార్చి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతిభవన్.. కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఇక్కడి నుంచే ఆయన పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ సమీక్షలు నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది.

Read Also: మాజీ మంత్రి మల్లారెడ్డి కి బిగ్ షాక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....