Tag:Prakasam

తమకు ఓట్లు వేయలేదని 427 కుటుంబాలపై కక్ష సాధింపు..

గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలేదన్న కోపంతో తమను మాజీ మంత్రి బాలినేని(Balineni Srinivasa Reddy) ఎంతో బాధిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన అనేక మంది వాపోతున్నారు. ఓటు వేయలేదన్న కక్ష్యతోనే...

Prakasam | ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం(Prakasam) జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి(Darsi) దగ్గర సాగర్ కెనాల్‌లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు....

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

Prakasam |ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితులు...

సీఎం జగన్ పర్యనటనలో బాలినేనికి చేదు అనుభవం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించడానికి ఆయన మార్కాపురం విచ్చేశారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్...

రూపాయికే బిర్యానీ.. క్యూ కట్టిన జనం

ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూపాయి నోటుకు బిరియానీ అని ప్రకటించింది. అంతే జనం ఒక్కసారిగా రెస్టారెంటుకు క్యూ కట్టారు. ఈ ఘటన ప్రకాశం(Prakasam) జిల్లా...

ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.. 4 రోజుల తర్వాత చూస్తే..!!

Prakasam | ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే అద్దంకి మండలం జే...

వందమంది అమ్మాయిలను ట్రాప్ చేసిన యువకుడు.. క్లైమాక్స్ లో జరిగింది ఇది…

సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తుంటారు అయినా కూడా మోసపోతుంటారు.. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 100...

Latest news

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

YS Jagan | అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ రెడీనా!

అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు...

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...