తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులను ఈ ఉత్సవాల్లో భాగం చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy)...
తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతోందని, రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సీఐ నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) మండిపడ్డారు. ఆదివారం...
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని(New Secretariat) సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి వచ్చిన సీఎం(CM KCR)కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...