మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది.పాలిటిక్స్ లో ఎత్తులకు...
సచివాలయ ఉద్యోగులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ కి లైన్ క్లియర్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ప్రభుత్వం కొత్తగా 85పోస్టులు...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...