తమ సమస్యలను కేంద్రానికి వెల్లడించడం కోసం హర్యాన(Haryana) రైతులు మరోసారి ఢిల్లీ చలో చేపట్టారు. ఇందులో భాగంగా 101 మంది రైతులు హర్యానా నుంచి ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వారిని...
అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్(Golden Temple)లో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) టార్గెట్గా ఈ కాల్పులు జరిగాయి. సుఖ్బీర్.....
దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక(Byelection) జరగనుంది. ఈ నెల 13న ఈ స్థానాలన్నింటికి ఒకేసారి ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్(EC) నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా...
పంజాబ్(Punjab)లోని లుథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. గియాస్పురా ప్రాంతం గోయల్ మిల్క్ ప్లాంట్లో ఆదివారం(ఏప్రిల్ 30) ఉదయం 7.15 గంటల...
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్(Prakash Singh Badal) మరణించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన వారం క్రితం మొహాలీ లోని ఫోర్టిస్ హాస్పిటల్ లో చేరి...
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే(Waris Punjab De)' చీఫ్ అమృత్పాల్ సింగ్(Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను...
వేసవిలో ఎండలు మంచిపోతున్న నేపథ్యంలో పంజాబ్(Punjab) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కపూట పనిచేయనున్నట్లు శనివారం సీఎం భగవంత్ మాన్(Bhagwant) తెలిపారు. వేసవికాలంలో...
మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...