పంజాబ్(Punjab)లోని లుథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. గియాస్పురా ప్రాంతం గోయల్ మిల్క్ ప్లాంట్లో ఆదివారం(ఏప్రిల్ 30) ఉదయం 7.15 గంటల...
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్(Prakash Singh Badal) మరణించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన వారం క్రితం మొహాలీ లోని ఫోర్టిస్ హాస్పిటల్ లో చేరి...
ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే(Waris Punjab De)' చీఫ్ అమృత్పాల్ సింగ్(Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను...
వేసవిలో ఎండలు మంచిపోతున్న నేపథ్యంలో పంజాబ్(Punjab) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కపూట పనిచేయనున్నట్లు శనివారం సీఎం భగవంత్ మాన్(Bhagwant) తెలిపారు. వేసవికాలంలో...
మార్చి 26 నుండి ఐపీఎల్ 2022 మెగా టోర్నీ ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తికరంగా మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ప్రేక్షకులను ఉత్సహపరిచాయి. ఇప్పటికే...
ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే జరిగిన అన్ని మ్యాచ్ లు కూడా ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాయి. తాజాగా నేడు మరో ఆసక్తికర పోరుకు రెండు టీంలు అవుతున్నాయి. ముంబైలోని వాంఖడే...
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమిని చవి చూసింది. అంతేకాకుండా అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం అయిన...
పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వైపు నడిపించినందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..పంజాబ్లో...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....