కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు, దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రా ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు స్పందిస్తున్నారు....
దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna). భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఈ అవార్డును 1954 జనవరి 2న ప్రారంభించారు. వివిధ రంగాల్లో అసాధారణ సేవలందించిన వారికి భారతరత్న అవార్డును అందజేస్తారు....
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని దివంగత చరణ్సింగ్, దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను...
తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత నేత మాజీ ప్రధాని పి వి నరసింహారావు జయంతి నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పిఆర్ఓ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...