ఈ కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది, ఇంత దారుణమైన విపత్తు ఈ మధ్య ప్రపంచాన్ని వణికించింది లేదు.. రెండు లక్షలమంది మరణం అంటే, చిన్న విషయం కాదు.. 25 లక్షల మందికి వైరస్...
కోవిడ్ 19 మన దేశంలోరోజు రోజుకు విస్తరిస్తోంది... దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తోంది... అయితే లాక్ డౌన్ వేళ ఎవ్వరు బయటకు రాకూడదని...
దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు.. చివరకు వారి అంత్యక్రియలకు 18 రోజుల తర్వాత మోక్షం వచ్చింది.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నలుగురు వైద్యుల బృందం హైదరాబాద్ వచ్చి,...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...