తెలంగాణ సిఎం కేసిఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మధు యాష్కీగౌడ్ తో కలిసి...
తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవిని కొత్త వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాన్చివేత ధోరణినే కొనసాగిస్తున్నది. దుబ్బాక, జిహెచ్ఎంసి, నాగార్జున సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓటమిపాలైన తర్వాత పిసిసి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...