ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. ప్రగతి లేకుండా వంద రోజుల పాలన సాగిందని వివుర్శలు గుప్పిస్తున్నారు. మీడియా గొంతు నొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం(ఆగస్టు-8,2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం బిజెపి ఆరెస్స్సెలకు కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ సహాకార బ్యాంకుకు సంబంధించిన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్...
తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపధ్యములో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బండ్ల గణేష్ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...