ప్రధాని నరేంద్ర మోదీ వంద రోజుల పాలనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. ప్రగతి లేకుండా వంద రోజుల పాలన సాగిందని వివుర్శలు గుప్పిస్తున్నారు. మీడియా గొంతు నొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం(ఆగస్టు-8,2019) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం బిజెపి ఆరెస్స్సెలకు కృతజ్ఞతలు తెలిపారు. అహ్మదాబాద్ జిల్లా కోఆపరేటివ్ సహాకార బ్యాంకుకు సంబంధించిన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్...
తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన నేపధ్యములో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బండ్ల గణేష్ అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో మంచి...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...
Palamuru Rangareddy Project | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రమిస్తోంది. 2022లో ఈ మేరకు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజును దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 77,690.69 పాయింట్ల వద్ద క్రితం...