వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి రాలేదని.. ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పడంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది...
యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్ట(Yadagiri Gutta)గా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) తెలిపారు. ఈ మేరకు త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. దీంతో ఇక నుంచి యాదగిరిగుట్టగానే పరిగణమిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ సునీత(YS Sunitha) లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. "మహిళలను అవమానించడం,...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ఈ పథకాలు అమలయ్యే అవకాశం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు చివరికి మిగిలేది కాంగ్రెస్ గారడీ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతుందని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay...
భారతీయులు ఎన్నో వందల సంవ్సతరాలుగా వేచి చూస్తున్న అద్భుతమైన క్షణం మరో పది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా రామమందిర(Ayodhya Ram Mandir) నిర్మాణం.. అందులో రాములోరి విగ్రహం ప్రాణపతిష్ట గురించి వేయి...
కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై ఆ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవొద్దని తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని...
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...