అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగాన్ని(Raja Shyamala Yagam) తలపెట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం కొనసాగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...