ఏపీలో మూడు రాజధానులు... విశాఖ నుంచి పారిపాలన మరో సారి తెరమీదకు వచ్చింది... మే నెలలోనే ముందుగా రాజధాని తరలింపు కార్యక్రమం చేపట్టాలని భావించిన జగన్ సర్కార్ అందుకు పరిస్ధితులు అనుకూలించకపోవడంతో ఆలోచన...
రాజధాని గుంటూరు జిల్లాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుతోంది... ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ సత్తా చాటింది...
నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 71 ఎంపీటీసీ...
ఏపీలో రాజధాని విషయంలో అన్నీ రాజకీయ పార్టీలు ఎవరి స్టాండ్ వారు తీసుకున్నారు... వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు... మూడు రాజధానులు కావాలి అని వారు...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... ఈ నెల 10న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తామని తెలిపారు... ఈమేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు... మూడు...
రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తోంది.. మరో పక్క విశాఖ నుంచి పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు, అయితే తాజాగా తెనాలిలో నిర్వహించిన...
రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలి అని చూస్తున్నారు.. ఏపీలో ఇప్పటికే విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఉగాది నుంచి ముహూర్తం ఖరారు చేసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఎలాగో అమరావతి...
రాజధాని ప్రాంతంలో రైతులు చంద్రబాబు కంటే పవన్ వెంట ఎక్కువగా ఉంటున్నారు.. అయితే చంద్రబాబు చేసిన మోసం వల్లే తమకు ఈ పరిస్దితి వచ్చింది అని, కేవలం తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని మార్పుతో తన వినాశనాన్ని కోరుకుంటున్నారా అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
కొద్దికాలంగా ఏపీలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...