కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఇప్పుడు భారత్ నుకలవరపెడుతున్నాయి. కర్ణాటక బెంగళూరులో ఇద్దరికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఇప్పుడు రాజస్థాన్ జైపుర్లో కూడా ఒమిక్రాన్ వ్యాపించిందా? అనే అనుమానాలు...
దేశవాళీ జట్టు బరోనా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇందుకు గల కారణం మాత్రం అతడు తెలపలేదని స్పష్టం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...