కేంద్రంలోని బీజేపీ సర్కార్పై రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి(Byreddy Rajasekhar Reddy) అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...