ధరణి పోర్టల్ ఆహా ఓహో అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నమాట. కానీ ఫీల్డులో ధరణి పోర్టల్ పై అనేక సందేహాలు, ఆందోళనలు, సమస్యలు నెలకొన్నాయి.
ధరణి పోర్టల్ ఉద్దేశం మంచిదే అయినా... ఆచరణలో...
కరోనా కాలంలో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. కరోనా మొదటి వేవ్ లో కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. రెండో వేవ్ సమయంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...