ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక వచ్చే ఏడాది అమ్మఒడి పథకాన్ని ఏపీలో ప్రవేశపెడుతున్నారు.. ప్రతీ తల్లి...
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది అంతేకాదు స్టూడెంట్స్ విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు.. ఉద్యోగాల కల్పన కోసం అవసరమైన నైపుణ్యాన్ని...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలలో భాగంగా డ్వా క్రా మహిళల లోన్లు మాఫీ చేస్తాం అనిప్రకటించారు . ఎన్నికల వరకు ఉన్న డ్వా క్రా...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు... కొందురు వైసీపీలో జంప్ చేస్తుంటే మరికొందరు బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నారు... దీంతో టీడీపీలో ఉండేదేవరో ఉడేదేవరో...
ఏపీలో ప్రత్యక్ష రాజకీయాలకు పరిచయంలేని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేపీ దివాకర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది... ఎన్నో ఏళ్లుగా జేసీ కుటుంబానికి కీలక అనుచరుగా వ్యవహరిస్తున్న మైనార్టీ నేత...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన ఎంపీని సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు... ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంగ్ల విద్యాబోధనకు వ్యతిరేకంగా ఇటీవలే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...