ఐపీఎల్లో రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. సీజన్ ప్రారంభంలోనే ధోనీ(MS Dhoni) ఐపీఎల్లో చేసిన పరుగుల్లో అరుదైన మైలు రాయిని చేరుకోగా, రోహిత్ శర్మ(Rohit Sharma) సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ఇక తాజాగా.....
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) తన కెరీర్ లో ఎవరికి సాధ్యంకాని ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు....
Rohit sharma :గత 9 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ సాధించకపోవటమే.. ఇప్పుడు తమ ముందున్న పెద్ద సవాల్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం తమ దృష్టి అంతా టీ20 ప్రపంచ...
న్యూజిలాండ్తో జరిగిన టీ 20లో హాఫ్ సెంచరీ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రికార్డుల వేటలో పడ్డాడు. టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను సమం...
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ అర్థాంతరంగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐదో టెస్టు రద్దయిపోయింది. వచ్చే ఏడాది జులైలో మ్యాచ్ ను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెబుతున్నా..దానిపై...
ఈ ఐపీఎల్ సీజన్ సరికొత్తగా సాగుతోంది, ఊహించని వారు అదరగొడుతున్నారు, ఆశలు పెట్టుకున్న వారు మాత్రం తమ బ్యాట్ కు పని చెప్పడం లేదు, అంతేకాదు రికార్డులు కూడా సరికొత్తగా నమోదు అవుతున్నాయి,...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...