కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది... దాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నారు... చైనాలు పుట్టిన ఈ సుక్ష్మ జీవి ఇప్పుడు 199 దేశాలకు వ్యాపించింది... అత్యధికంగా అమెరికాలో పాజిటివ్ కేసులు...
ఉగాది మన దేశంలో అందరూ చేసుకునే పండుగ... అసలు కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది నేటి నుంచి అని మనకి తెలిసిందే, తెలుగువారు దీనిని పెద్ద పండుగగా జరుపుకుంటారు..కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర...
కరోనా పెద్ద విషయం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు... ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. థిస్ ఇస్ నిరంతర ప్రక్రియ...
తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తోంది , ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు అధికారులు, పెద్ద ఎత్తున స్కూల్లు కాలేజీలు హస్టల్స్ అన్నీ మూసేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కూడా తీసుకువచ్చారు, అయితే తాజాగా...
అతని ఇంటికి అదృష్టం తలుపు తట్టింది, ఈ సమయంలో అతని దురదృష్టం కూడా పలకరించింది..పాపం అదృష్టం కంటే ఆ దురదృష్టానికి అతను బలైపోయాడు.. విధి ఆ కుటుంబంతో ఆడుకుంది అని చెప్పాలి, కేరళలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో ట్వీట్ చేశారు.... మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని జగన్...
నిర్భయ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా ఆమెకు ఇంకా న్యాయం జరగలేదు... న్యాయస్ధానాలలో ఉన్న లోసుగులు వాడుకుని నేడు ఇంత దారుణంగా శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు నిందితులు.... కాని ఫైనల్ గా...
జీవితంలో కూలి పని చేసుకునే వ్యక్తి కోటి రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టం.. కాని అతనికి లక్ష్మీ కటాక్షం వరించింది, అవును లాటరీ రూపంలో అతనికి వరం గేటు దగ్గరకు వచ్చింది..కేరళకు...
టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు....
బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి....
విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్...