తెలుగులో నటించింది కొన్ని సినిమా లే అయినా నిత్యామీనన్ కి మంచి నటిగా గుర్తింపు వచ్చింది.. ప్రస్తుతం జయలలిత బయోపిక్ లో నటించబోతున్న ఈ ముద్దుగుమ్మపై మలయాళ సినీ ఇండస్ట్రీ గుర్రుగా ఉంది.....
ఆర్ ఆర్ ఆర్ ఈ పిక్చర్ పై ఇప్పటి నుంచే హైప్ అనేది పెరిగిపోయింది.. ఇక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...