కేంద్రం ఇప్పటికే ప్రజారవాణా విషయంలో చాలా కీలకమైన విషయాలు తెలిపింది.. బస్సులు గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మాత్రమే తిరగడానికి అవకాశం ఇచ్చారు, ఇక స్టేట్స్ అవి చూసుకోవాలి, మెట్రోరైల్స్ నెలాఖరు వరకూ తిరిగే...
లాక్ డౌన్ పై కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం ఏపీలో వాటిని అమలు చేస్తోంది సర్కార్, తాజాగా ఏపీ సీఎం జగన్ సర్కార్ కొన్ని సడలింపులు అయితే ఇస్తోంది, అన్నీ కూడా కేంద్రం...
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో బస్సులు తిప్పేందుకు ఏపీ తెలంగాణ సిద్దం అవుతున్నాయి, ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. అటు ప్రైవేటు బస్సులకు కూడా అనుమతివ్వాలని సీఎం జగన్...
దేశ వ్యాప్తంగా ఈ వైరస్ ఇప్పుడు అప్పుడే వదిలేలా లేదు, అందుకే లాక్ డౌన్ కొనసాగిస్తూ ప్రజలకు కొన్ని సడలింపులు ఇస్తోంది కేంద్రం.. ఇక రెడ్ జోన్లు కంటైన్మెంట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో...
ఇప్పటి వరకూ రైలు ప్రయాణం అంటే పది నిమిషాల ముందు ట్రైన్ స్టేషన్ కు వెళితే సరిపోయేది ..కాని ఇప్పుడు కరోనా తో ఈ సమయంలో మార్పు రానుంది, అంతేకాదు ట్రైన్...
ఈ కరోనా మహమ్మారి వల్ల మొత్తం అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి, ఓ పక్క కాలేజీలు స్కూల్లు కూడా నడవని పరిస్తితి.. అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.. ఉపాధి లేదు కూలీ లేదు ఉద్యోగం...
మనం చాలా సార్లు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడినా సరే హరన్ కొట్టేవారిని చూస్తూ ఉంటాం.. దీని వల్ల సౌండ్ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.. ఇలా ట్రాఫిక్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...