అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను చంపుతానంటూ వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్తో దూసుకొచ్చిన తెలుగు యువకుడు సాయివర్షిత్కు(Sai Varshith Kandula) గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...